2 జీ కేసును కెలకడం లో
వన్ మెన్ ఆర్మీ గా పేరొందిన
జనతా పార్టీ స్వామి గారు
తాజా గా ట్విట్టర్లో పోస్ట్ ఏసాడు
https://twitter.com/#!/Swamy39
“The EVM rigging and YSR Reddy premature unsolved mystery death–any connection? Jagan should speak up”
ఈవీఎం రిగ్గింగ్ కు వై ఎస్సార్ ఆకస్మిక మరణానినికి
ఏమన్నా సంబంధం వుందో అని అనుమానంతో
ఈ విషయం పై జగన్ ని మాట్టాడమని అడుగుతున్నారు.
knowyourswamy.blogspot.com